12 July, 2026 | 2:37 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

ఇంటి పన్నులు కట్టి మున్సిపల్ అభివృద్ధికి తోడ్పడండి

20-03-2025 08:19 PM

మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు..

బెల్లంపల్లి: ఇంటి పన్నులు కట్టి బెల్లంపల్లి మున్సిపల్ అభివృద్ధికి సహకరించాలని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు గురువారం ఆస్తి పన్నును వసూలు చేసేందుకు వార్డుల్లో ఇంటింటికి మున్సిపల్ సిబ్బందితో కలిసి తిరిగారు. ఇంటి ఆస్తిపన్నులు వసూలు చేశారు. ఏళ్ల తరబడి ఇంటి పన్నులు చెల్లించకుండా బకాయిలు పడ్డవారు వెంటనే పన్నులు చెల్లించాలన్నారు. మార్చి నెలాఖరులోగా 100శాతం పన్నుల వసూలుకు ప్రజలు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్వో ప్రవీణ్, వార్డు ఆఫీసర్స్ రవి, రాజేశ్వరి, బిల్ కలెక్టర్ లక్ష్మణ్ లు పాల్గొన్నారు.