13 March, 2026 | 8:07 AM

అవినీతిపై విచారణ జరపాలి

13-03-2026 12:00 AM

భైంసా, మార్చి ౧౨ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటి వార్షిక బడ్జెట్లో జరిగిన అక్రమాలు అవినీతిపై విచారణ జరపా లని ఏబీవీపీ విద్యార్థులు గురువారం ఓఎస్డీకి ఫిర్యాదు చేశారు. ఏబీవీపీ విద్యార్థులు గంగా ప్రసాద్, విజయ్, మోహన్, మనిశ్వర్ ఇతర విద్యార్థులు బాసర త్రిపుల్ ఐటీలో నిబంధనలకు విరుద్ధంగా నిధుల వినియోగం అవినీతి అక్రమాలు మెస్ నిర్వహణలో లోపాలు ఉన్నాయని వాటిపై వెంటనే చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

.