18 April, 2026 | 10:28 PM

Breaking News

దేశ ప్రజల కోసం రాహుల్ గాంధీ పాదయాత్రలు చేస్తుంటే.. దేవుడి పేరుతో బీజేపీ ఓట్ల రాజకీయం   •   మొయినాబాద్‌లో ఆరివ్ అలైవ్ రహదారి భద్రత అవగాహన కార్యక్రమం ముగింపు   •   వేసవి సెలవుల నేస్తం పుస్తకావిష్కరణ   •   బిఆర్ఎస్ మినీ ప్లీనరీని విజయవంతం చేయండి: మాజీ ఎమ్మెల్యే హరిప్రియ   •   గిరిజన గురుకులాలకు భవనాలు లేక కిరాయి ఇండ్లలో నడుస్తున్నాయి   •   స్పెషల్ డ్రైవ్ ద్వారా భూ సమస్యలు పరిష్కరించాలి   •   మహిళా బిల్లును వ్యతిరేకించిన కాంగ్రెస్ తీరును నిరసిస్తూ..   •   గడువు పెంపు   •   పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి.... దోమల నివారణను అరికట్టండి   •   శుశ్రుత హాస్పిటల్‌లో అగ్ని ప్రమాదాలపై అవగాహన   •  

శాసన సభలో సీపీఐ వాయిదా తీర్మానం

17-12-2024 10:38 AM

హైదరాబాద్,(విజయక్రాంతి): తెలంగాణ శాసన సభ శీతాకాల సమావేశాలు మంగళవారం కొనసాగుతున్నాయి. ఈ సమావేశాల్లో సీపీఐ వాయిదా తీర్మానంపై చర్చలు సాగుతున్నాయి. కౌలు రైతులకు రైతుబందు పథకం అమలు చేయాలని, పంట రుణాలు మంజురు చేసి శాశ్వత పట్టాలు ఇవ్వాలని, సీతారామ చంద్రస్వామి భూముల్లో సాగుపై వాయిదా తీర్మానం జరుగుతుంది. ఈ నెల 9వ తేదీన తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు లాంఛనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. ఆ ఒక్క రోజే సభ నిర్వహించి 16వ తేదీకి వాయిదా వేశారు. వారం రోజుల తర్వాత సోమవారం తిరిగి ప్రారంభమైంది. రెండో రోజు మొదలైన సమావేశం.. బీఆర్ఎస్ నిరసనలు, వాకౌట్, అధికారపక్ష సభ్యుల విమర్శలతో అర్థంతరంగా ముగిసింది.