6 July, 2026 | 2:23 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

క్షీణించిన పారిశ్రామికోత్పత్తి

12-10-2024 12:00 AM

న్యూఢిల్లీ, అక్టోబర్ 11: ఈ ఏడాది ఆగస్టు నెలలో దేశీయ పారిశ్రామికోత్పత్తి క్షీణించిం ది. శుక్రవారం కేంద్రం విడుదల చేసిన గ ణాంకాల ప్రకారం మైనింగ్, విద్యుత్ రంగా ల పేలవ పనితీరు కారణంగా ఆగస్టు నెలలో పారిశ్రామికోత్పత్తి 0.1 శాతం తగ్గింది. గత ఏడాది ఆగస్టు నెలలో ఈ రంగం 10.9 శా తం వృద్ధిచెందగా, ఈ ఏడాది జూలైలో 4.7 శాతం పెరిగింది. 2024 ఆగస్టులో మైనింగ్ రంగం ఉత్పత్తి 4.3 శాతం, విద్యుదుత్పత్తి 3.7 శాతం చొప్పున తగ్గాయి. తయారీ రం గం ఉత్పత్తి 0.1 శాతం క్షీణించింది. భారీ వ ర్షాల కారణంగా గనుల నుంచి ఉత్పత్తి తగ్గిందని జాతీయ గణాంకాల శాఖ వెల్లడించింది.