6 July, 2026 | 1:45 PM

Breaking News

ఇందిరాపార్క్ బయలుదేరిన సిపిఐఎంఎల్ మాస్ లైన్ నాయకులు   •   తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే పోచారం కుటుంబసభ్యులు   •   కోయగూడెం ఆశ్రమపాఠశాల విద్యార్థులకు యోగ మ్యాట్లు, టీ-షర్ట్‌ల పంపిణీ   •   నంబర్ ప్లేట్ లేని వాహనాలు నడిపితే కేసులు నమోదు   •   సీఎంఆర్ ఎఫ్ చెక్కుల పంపిణీ చేసిన ఎమ్మెల్యే   •   సీనియర్ పాత్రికేయుడు అడపా లచ్చయ్య దొరకు మాతృవియోగం   •   ప్రజావాణి కార్యక్రమానికి సమయపాలన పాటించని అధికారులపై చర్యలు తీసుకోవాలి   •   బీర్కూర్ జ్యోతిబాపూలే గురుకులంలో ఫుడ్ పాయిజన్.. 20 మంది విద్యార్థులకు అస్వస్థత   •   నేరేడుచర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాల నూతన ప్రిన్సిపల్ గా నీరజ   •   స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు   •  

స్పందించారు.. రోడ్డుపై ఉన్న మట్టిని తొలగించారు

06-07-2026 12:58 PM

 విజయక్రాంతి ఎఫెక్ట్ 

బెజ్జూర్: మండల కేంద్రంలోని " సీసీ రోడ్డుపై బురద పట్టించుకోని అధికారులు" అనే కథనం విజయక్రాంతి(Vijayakranthi Effect) దినపత్రికలో వచ్చిన కథనానికి అధికారులు స్పందించారు. గ్రామ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి, కార్యదర్శి వైకుంఠం స్పందించి సీసీ రోడ్డుపై పేరుకుపోయిన మట్టిని ట్రాక్టర్ ద్వారా శుభ్రం చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలో పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రోడ్లపై చెత్త వేయకూడదని, వర్షాలు కురుస్తున్నందున ఇంటి పరిసరాలలో నీరు నిలవకుండా  చూసుకోవాలని వారు సూచించారు. వారి వెంట కారోబార్ వసంత్ ఉన్నారు.