5 June, 2026 | 6:08 PM

Breaking News

ఖానాపూర్లో కోర్టు నిర్మాణానికి స్థలం పరిశీలించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి శ్రీవాణి   •   రైతు సేవలో ముందుండాలి   •   ప్రభుత్వ విప్ సహకారంతో కుల సంఘాల అభివృద్ధి కి ప్రత్యేక కృషి/సర్పంచ్ గండి నారాయణ   •   నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ జిల్లా ఎస్సీ వింగ్ అధ్యక్షులుగా పాల్ కరుణాకర్   •   గ్రామాలు పచ్చదనంతో నిండి పోవాలి: జిల్లా పంచాయతీ అధికారి   •   జంగం సంక్షేమానికి కృషి   •   రాజ్యసభ అభ్యర్థిగా ఖర్గే నామినేషన్ దాఖలు   •   పుప్పాల‌గూడ‌లో హైడ్రా భారీ ఆప‌రేష‌న్‌   •   పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో నీటి పారుదల రంగం నాశనం   •   “పెళ్లి వేడుకలో పచ్చని సంకల్పం… మొక్క నాటడంతో కొత్త జీవితానికి ఆరంభం”   •  

కష్టపడి పని చేస్తేనే శాఖకు గుర్తింపు

08-04-2026 08:38 PM

నిర్మల్,(విజయక్రాంతి): షెడ్యూల్ కులాల పేద విద్యార్థులకు అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం అమలు చేస్తుందని అభిక్షేత్ర స్థాయిలో వెళ్లేలా అధికారులు కష్టపడి పని చేయాలని అడిషనల్ డైరెక్టర్ శ్రీ శ్రీధర్ అన్నారు. షెడ్యూల్ కులాల సంక్షేమంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఇప్పటివరకు జిల్లాలో అమలవుతున్న పథకాలు ఉపకార వేతనాలు సంక్షేమ హాస్టల్లో మౌలిక సదుపాయాలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రుణాలు అయితే అంశాలపై సమీక్షించి ఫలితాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు, ఈ సందర్భంగా ఆయనకు జిల్లా అధికారి దయానంద్ ఆధ్వర్యంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో అధికారులు లత, శ్రీనివాస్ రెడ్డి శ్రీనివాస్ మాణిక్ రావు తదితరులు ఉన్నారు.