10 April, 2026 | 2:53 PM

Breaking News

తల్లి ఇద్దరు కుమార్తెల హత్య.. భర్తతోపాటు ఆ 10 మంది అరెస్ట్   •   బీఆర్ఎస్ కట్టిన ప్రాజెక్టులన్నీ కాసుల కోసమేనా? అన్నీ మామ, అల్లుడికే తెలుసంటే ఎలా?   •   కాళేశ్వరం దేవస్థానం డైరెక్టర్ గా నియమితులైన కాటం సత్యం   •   గోదావరి పుష్కరాల ఘాట్లకు వెళ్లే రోడ్లను నిర్ణీత సమయంలోగా పూర్తి చేయాలి   •   రచ్చ పల్లిలో చలివేంద్రం ప్రారంభించిన సర్పంచ్ కనవేన స్వప్న శ్రీనివాస్   •   తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త   •   సిఎం సహాయ నిధి పేదలకు వరం   •   ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశం— పాల్గొన్న మంత్రి పొంగులేటి   •   గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలి...   •   పోటు రంగారావుకి ఎన్ఐఏ నోటీసు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం: నామాల ఆజాద్   •  

బోరబండలో భక్తి పూర్వకంగా అయ్యప్ప మాలధారణ కార్యక్రమం

27-10-2025 07:28 PM

సనత్‌నగర్ (విజయక్రాంతి): శ్రీ శబరి గిరీశ మహా పాదయాత్ర సమితి ఆధ్వర్యంలో మాలధారణ కార్యక్రమం ఈరోజు ఉదయం బోరబండ అయ్యప్ప స్వామి దేవాలయంలో నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి గురుస్వామి సాయి కిరణ్ గౌడ్ నాయకత్వం వహించారు. ఈ సందర్భంలో కిషోర్ స్వామి, ఎలందర్ స్వామి, శివ స్వామి, వంశీ స్వామి, నాగరాజు స్వామి, నాని స్వామి, రామకృష్ణ స్వామి తదితర అయ్యప్ప భక్తులు పాల్గొని ప్రత్యేక పూజల్లో భాగమయ్యారు.