15 April, 2026 | 1:11 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

సదాశివపేటలో సన్నబియ్యం పంపిణీ

02-04-2025 12:00 AM

సదాశివపేట, ఏప్రిల్ 1:  సదాశివపేట పట్టణంలో  సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం  ఒక పండుగ వాతావరణంలో ప్రా రంభించారు. మంగళవారం సదాశివపేట పట్టణం లో సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం ప్రారంభించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి మాట్లాడుతూ గత ప్రభు త్వం నాసిరకమైన బియ్యం అందించారని,  కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సన్న బియ్యం పంపిణీ చేయడం చాలా ఆనందంగా ఉందన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం  బ డుగు ,బలహీన వర్గాలకు అండగా నిలిచే ప్రభుత్వం అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సరస్వతి, సి డి సి చైర్మన్ గడీల రామ్ రెడ్డి ,పట్టణ అధ్యక్షుడు సత్యనారాయణ, మాజీ కౌన్సిలర్లు గుండు రవి, లక్ష్మీ ప్రసన్న, శంకర్ గౌడ్, నాగరాజు గౌడ్, నాయకులు అధికారులు పాల్గొన్నారు.