21-06-2025 12:00:00 AM
కృష్ణ జూన్ 20: తాసిల్దార్ కార్యాలయాన్ని శుక్రవారం జిల్లా కలెక్టర్ సీతా ప ట్నాయక్ ఆకస్మికంగా తనిఖీ చేశారు భూ భారత్లో ఎన్ని ఫిర్యాదులు అందాయి వాటి లో ఎన్ని పరిష్కరించబడ్డాయి, వాటి వివరాలను అడిగి తెలుసుకున్నారు అనంతరం కేజీవీబీ పాఠశాలను ఆకస్మికంగా తనకి నిర్వహించి పాఠశాలలో విద్యార్థుల సంఖ్య ఇప్ప టివరకు ఎంతమంది విద్యార్థులు నమోదయ్యారు అని ఎస్ఓ ద్వారా తెలుసుకున్నారు వంటగది పరిశీలించి విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని పేర్కొన్నారు.
ఫుడ్ కమిటీ తప్పనిసరిగా ఉండాలని ఉపాధ్యాయులు లో ప్రతి రోజు ఒక్కరు భో జనం సమయంలో భోజనానికి ముందు భోజనం చేయాలని తప్పనిసరిగా రిజిస్టర్ మైంటైన్ చేయాలి అన్నారు నీటి వృధా కా కుండా కుళాయిలను మరమ్మత్తు చేయించాలన్నారు. విద్యార్థులకు వసతి గృహలో ఎ లాంటి సమస్యలు ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ శ్రీనివాస్ ఆరై అమర్నాథ్ రెడ్డి, సిబ్బంది ఉపాధ్యాయులు తదితరులుపాల్గొన్నారు.