13 July, 2026 | 9:37 PM

Breaking News

ఫేక్ ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్తో పట్టా మార్పిడిపై విచారణ అధికారిగా ఆర్డీవో మధు   •   నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •  

పరిమితి మించి వేగంగా నడపకూడదు

19-01-2026 09:59 PM

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): అరేవు అలైవ్ కార్యక్రమంలో భాగంగా నాగిరెడ్డిపేట్ మండలం గోపాల్పేట్ నుండి చినూరు గ్రామానికి వెళ్లే ప్రధాన క్రాసింగ్ వద్ద ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ప్రజల భద్రత కోసం పోలీస్ వారు ఐదు భారీ గేట్లను జిగ్- జగు విధానంలో ఏర్పాటు చేసి వాహనాలు నెమ్మదిగా నడపాలని చర్యలు తీసుకున్నారు. వేగంగా వాహనాలు నడపడం వల్ల జరిగే ప్రమాదాల గురించి ప్రజలకు వివరించి అలాంటి ప్రమాదాల కారణంగా ఎన్నో కుటుంబాలు తీవ్రంగా బాధలు అనుభవిస్తున్న విషయాన్ని స్థానిక ఎస్సై భార్గవ్ గౌడ్ అవగాహన కల్పించారు. అలాగే వాహనాలను నిర్ణయించిన పరిమితికి మించి వేగంగా నడపకూడదని రోడ్డు భద్రత నియమాలు తప్పకుండ పాటించాలని ప్రజలకు సూచించారు.ఈ కార్యక్రమంలో ఎస్సై భార్గవ్ గౌడ్,పోలీస్ సిబ్బంది,ప్రజలు పాల్గొన్నారు.