22 April, 2026 | 11:34 AM

Breaking News

TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •   కామారెడ్డి జిల్లాలో ఎక్కడికక్కడ నిలిచిపోయిన బస్సులు   •   RTC Strike Today: డిపోల వద్ద సమ్మె.. వందల బస్సులు నిలిపివేత   •   ఆగిపోయిన ఆర్టీసీ రథచక్రం   •  

అయ్యప్పస్వాములపై వేధింపులు తగదు

29-11-2024 07:02 AM

మహబూబాబాద్  నవంబర్ 28 :తొర్రూరు ఆర్టీసీ డిపోలో అయ్యప్ప మాలాధారులకు బ్రీత్ ఎనలైజింగ్ టెస్ట్ చేస్తున్న డిపో మేనేజర్‌పై చర్యలు తీసుకోవాలని, అయ్యప్ప భక్తులతో ఆయన దురుసుగా ప్రవర్తిస్తూ.. వేధిస్తున్నారని బీజేపీ తొర్రూరు శాఖ అధ్యక్షుడు పల్లె కుమార్ ఆరోపించారు. గురువారం ఆయన ఈ మేరకు ఆర్టీసీ రీజినల్ మేనేజర్‌ను కలిసి వినతి పత్రం అందించారు.  మాలధారులకు బ్రీత్ ఎనలైజింగ్ పరీక్షలు చేసిన సిబ్బంది ని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.