11 March, 2026 | 3:14 PM

Breaking News

గాంధీభవన్‌లో ఆదివాసీ కాంగ్రెస్ కీలక సమావేశం   •   ఆధునిక వ్యవసాయ పద్ధతుల ద్వారా అధిక లాభాలు   •   కేసీఆర్ క్షమాపణలు చెప్పాలి.. అప్పుడే రాజీనామా చేస్తా: కడియం సెన్సేషనల్ కామెంట్స్   •   మాజీ కేంద్ర మంత్రి మృతి పట్ల కేటీఆర్ సంతాపం   •   పశ్చిమాసియాకు మరిన్ని విమాన సర్వీసులు   •   హనుమాన్ శోభాయాత్రను విజయవంతం చేయాలి   •   మహిళా సమాఖ్య భవనానికి అంకుషాపూర్‌లో భూమిపూజ   •   నిర్దేశిత లక్ష్యంతో వరంగల్ పశ్చిమ అభివృద్ధి   •   బాపు బొమ్మ – విశ్వ మహిళ’ అవార్డ్స్ ఘనంగా.. తొలి పురస్కారం కొణిదెల అంజనీదేవికి   •   మోదీ రాజీపడ్డారన్న రాహుల్ వ్యాఖ్యలపై బీజేపీ ఫైర్.. రవిశంకర్ ప్రసాద్ ఘాటు స్పందన   •  

దోమకొండ మండల సర్పంచుల పోరం కమిటీ ఏర్పాటు

18-02-2026 04:31 PM

దోమకొండ,(విజయక్రాంతి): దోమకొండ మండలంలోని గ్రామ సర్పంచుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన లక్ష్యంగా సర్పంచుల పోరం కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో అన్ని గ్రామాల సర్పంచులు ఐక్యంగా భాగస్వాములయ్యారు. కమిటీ సభ్యుల వివరాలు ఇలా ఉన్నాయి. మండల అధ్యక్షులు జనగామ నరేష్, ఉపాధ్యక్షులు అరుట్ల కవిత అనిల్, ప్రధాన కార్యదర్శి నత్తి సంజీవ్, జాయింట్ సెక్రటరీ వెన్నెల భానుశ్రీ సిద్దరాములు, కోశాధికారి పట్నం లక్ష్మి, సలహాదారులు ఐరేని నర్సయ్య, లోయపల్లి శ్రీనివాస్ రావు, బక్కరం సిద్దరాములు, ఆశబోయిన అక్షర శ్రీనివాస్, గ్రామాభివృద్ధి, నిధుల విడుదల, సర్పంచుల అధికారాలు, సమస్యల పరిష్కారం కోసం ఐక్యంగా పోరాడతామని కమిటీ సభ్యులు స్పష్టం చేశారు.