17 April, 2026 | 10:08 PM

Breaking News

బీసీ ముద్దుబిడ్డ విదేశాల్లో ఐటి గ్రాడ్యుయేషన్ పూర్తి   •   ఎండల తీవ్రతపై అప్రమత్తంగా ఉండాలి   •   ప్రభుత్వాసుపత్రుల్లో ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించాలి   •   శ్రీ సీతారామ చంద్ర, శ్రీ దుర్గ మల్లేశ్వర స్వాముల విగ్రహ ప్రతిష్ట.   •   అమావాస్య సందర్భంగా శ్రీ భగలాముఖి శక్తిపీఠంలో ప్రత్యేక పూజలు.!   •   రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •  

ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయొద్దు

08-04-2025 12:46 AM

ప్రముఖ డాక్టర్ నవ్య తేజ

ముషీరాబాద్, ఏప్రిల్ 7 (విజయక్రాంతి): నిరోధమే ఉత్తమ చికిత్స అని అనారోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయవద్దని ప్రముఖ  డాక్టర్ నవ్య తేజ అన్నారు. ఈ మేరకు సోమవారం ముషీరాబాద్‌లోని అంబి దవాఖాన లో ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలకు ఆరో గ్యం పట్ల అవగాహన కల్పించడంతో పాటు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. అనంతరం డాక్టర్ నవ్య తేజ మాట్లాడుతూ జీవనశైలి వల్ల కలిగే వ్యాధులు మధుమేహం, హైపర్ టెన్షన్, ఉబకాయం తదితర రోగాల పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. ముఖ్యంగా ఆహారపు అలవాట్లలో మార్పు రావాలని, ప్రతి రోజు వ్యాయామం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో దవాఖాన ఎండి సందీప్, షేక్ హర్పియా పాల్గొన్నారు.