బీజేపీ, బీఆర్‌ఎస్ పార్టీలను నమ్మొద్దు

25-04-2024 02:15:37 AM

ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం 

రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 24 (విజయ క్రాంతి): ఎన్నికల ప్రచారాల్లో భాగంగా బీజే పీ, బీఆర్‌ఎస్ పార్టీలు చెబుతున్న అసత్యా లను ప్రజలు నమ్మొద్దని చొప్పదండి ఎమ్మె ల్యే మేడిపల్లి సత్యం అన్నారు. బోయి న్‌పల్లిలో ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం ఆయన ప్రారం భించి మాట్లాడారు. పార్టీ శ్రేణులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ఇంటింటా ప్రచారం చేసి ఎంపీ ఎన్నికల్లో పార్టీ గెలుపునకు కృషి చేయాలని కోరారు. ఈ సందర్భంగా మండలంలోని వివిధ పార్టీల వారు కాంగ్రెస్‌లో చేరగా వారి కి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానిం చారు. కార్యక్రమంలో నాయకులు కూస రవీందర్, ఏనుగుల కనకయ్య తదితరులు పాల్గొన్నారు.