12 March, 2026 | 11:12 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

డిసెంబర్ 1నుంచి డీపీఎస్ ఫస్టియర్ పరీక్షలు

13-11-2025 12:05 AM

హైదరాబాద్, నవంబర్ 12 (విజయక్రాంతి): డిసెంబర్ 1నుంచి డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ (డీపీఎస్‌ఈ) ఫస్ట్ ఇయర్ పరీక్షలు జరగనున్నాయి. ఈ మేరకు ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ బుధవారం షెడ్యూల్‌ను విడుదల చేశారు. 2024-26 బ్యాచ్ విద్యార్థులకు డిసెంబర్ 1 నుంచి 5 వరకు పరీక్షలు నిర్వహించనున్నారు. పరీక్ష సమయం ఉదయం 9. నుంచి మధ్యా హ్నం 12 గం. వరకు జరగనున్నాయి. ఇదిలా ఉంటే .. విద్యార్థులకు పార్ట్-2 పుస్తకాలను పంపిణీ చేశారు. పార్ట్-2 పుస్తకాలను  బుధవారం పలు జిల్లాల్లో పంపిణీ చేశారు.