9 April, 2026 | 7:34 PM

Breaking News

అల్లూరి జిల్లాలో విషాదం— సెల్ఫీ సరదా విషాదంగా మారింది.. జలపాతంలో పడి ముగ్గురు మృతి   •   బాన్సువాడలో పలు రైస్ డిపోలపై సివిల్ సప్లై అధికారుల దాడులు   •   కేరళలో 75 శాతం పోలింగ్‌ నమోదు   •   ప్రగతి నగర్‌లో ఘనంగా ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు   •   ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలి...   •   హెచ్ఐవిపై విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి   •   ఏజెన్సీ ప్రాంత రైతుల భూ సమస్యలను పరిష్కరించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు   •   హనుమకొండ జిల్లాను వరంగల్ జిల్లాలో కలిపి మహానగరాన్ని అభివృద్ధి చేయండి   •   బీజేపీ ఆధ్వర్యంలో ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డు నమోదు   •   ప్రభుత్వ విద్య బలోపేతానికి కృషి చేస్తా..   •  

అమ్మ చేతి వంట హోటల్ ను ప్రారంభించిన డిఆర్డిఓ సురేందర్

24-10-2025 07:24 PM

కామారెడ్డి,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా దోమకొండ మండలంలోనీ బీబీపేట్ రోడ్ లో SHG సంఘ సభ్యురాలు  టీ, స్నాక్స్, మీల్స్ హోటల్ ను శుక్రవారం డీఆర్డీఓ సురేందర్  చేతుల మీదుగా  ప్రారంభించారు. హోటల్ యజమానురాలు అఫిజాతో మాట్లాడుతూ... ప్రతి రోజు క్వాలిటీ తో ఉన్నవి, రోజు వారిగా మంచి పోషకాలతో కూడిన వంటలు ఉండాలి. పరిశుభ్రత పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఎంస సాయిలు, ఎపీఎం శ్రీనివాస్, సీసీలు  హోటల్ సిబ్బంది పాల్గొన్నారు.