28 July, 2026 | 1:30 PM

Breaking News

రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కలిసిన కేటీఆర్   •   మహిళలకు ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ చేసిన ప్రభుత్వ విప్ వేముల వీరేశం   •   తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ అధికారంలోకి వస్తుంది   •   విద్యార్థులకు నాణ్యమైన విద్యనందించాలి   •   నూతనంగా నిర్మించిన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్య నిపుణులను కేటాయించండి   •   విద్యార్థులపై పోలీసుల లాఠీఛార్జి.. సెట్ విచారణకు సుప్రీం ఆదేశం   •   లోక్‌సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా   •   పావలా శ్యామల అంత్యక్రియల బాధ్యత తీసుకున్న 'మా' అసోసియేషన్   •   భాగ్యనగర్ తండా సబ్‌స్టేషన్ సమస్య పరిష్కరించాలి   •   విజయ క్రాంతి ఎఫెక్ట్... రైతు వేదిక పరిశుభ్రం   •  

పట్టణంలో నీటి సమస్యలు పరిష్కరించాలి

30-12-2025 04:48 PM

మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): మేడ్చల్ పట్టణంలో తాగునీటి సమస్య పరిష్కరించాలని ఐఎన్టియుసి ఆటో యూనియన్ అధ్యక్షుడు ఎర్ర విజయరావ్ డిప్యూటీ కమిషనర్ సుధాంశు కు వినతిపత్రం సమర్పించారు. డిసి కొత్తగా వచ్చిన సందర్భంగా ఆయనను శాలువతో సన్మానించి వినతి పత్రం అందజేశారు. పట్టణంలో చాలా కాలనీలలో నీటి సమస్య తీవ్రంగా ఉందని తెలిపారు. ట్యాంకర్ నీటిని కొనుక్కోవాల్సి వస్తుందని తెలిపారు. నీటి సరఫరాను మెరుగుపరచాలని, పేద ప్రజల కాలనీలకు ట్యాంకర్లు నడపాలని కోరారు.