17 April, 2026 | 2:35 PM

Breaking News

డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •  

రాహుల్‌గాంధీ విధానాన్ని ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త అనుసరించాలి

13-06-2025 12:26 AM

పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు 

హైదరాబాద్, జూన్ 12 (విజయక్రాంతి): సామాజిక న్యాయాన్ని అ మలు చేయాలనే ఆలోచనతో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ పనిచేస్తున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు కొనియా డారు. గురువారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ.. బీహర్‌లో పేద పిల్లలు చదువుతున్న హాస్టల్ విద్యార్థులతో కలిసి రాహుల్ భోజనం చేసి.. వాళ్ల సమస్యలు తెలుసుకున్నారని, ప్రధానికి లేఖ రాశారన్నారు.

రాహుల్ ఆలోచనను  ప్రతీ కాంగ్రెస్ కార్యకర్త అనుసరించాలని, తానూ కూడా ఈ నెల 16వ తేదీన తన జన్మదినాన్ని పురస్కరిం చుకొని విద్యార్థులతో కలిసి భోజనం చేస్తానన్నారు. తాను రాష్ట్రంలోని ప్రభు త్వ హాస్టళ్లను సందర్శించి.. అక్కడేమై నా సమస్యలుంటే సీఎం రేవంత్‌రెడ్డి దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి ప్రయత్నిస్తానన్నారు.