28-01-2026 12:00:00 AM
ఎస్పీ సునీతా రెడ్డి
పెద్ద మందడి, జనవరి 27 : ద్విచక్ర వా హనం నడిపే ప్రతి వాహన దారుడు విధిగా హెల్మెంట్ వాడాలని ఎస్పీ సునీతా రెడ్డి అ న్నారు. మంగళవారం పెద్ద మందడి మం డల కేంద్రం లో అయ్యప్ప రెడ్డి మెమోరియల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత హె ల్మెంట్ పంపిణి కార్యక్రమం కు ముఖ్య అతిధిగా ఎస్పీ హాజరై పాత్రికేయులు, ప్రజలకు, మహిళకు అందచేశారు. ఈ కార్యక్రమం లో పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు