17 April, 2026 | 3:34 PM

Breaking News

ఫిల్మ్‌నగర్‌లో ఆయమ్మ దాష్టీకం.. గుడ్డు అడిగినందుకు విద్యార్థిపై గరిటెతో దాడి   •   తెలంగాణ ఉద్యమాన్ని కించపర్చింది రేవంత్ రెడ్డి కాదా?   •   డీలిమిటేషన్ 'డీమోనిటైజేషన్' లాంటిదే: శశిథరూర్   •   తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •  

దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ పొడిగింపు

20-06-2025 01:18 AM

కామారెడ్డి డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ కుమార్

కామారెడ్డి, జూన్ 19 (విజయ క్రాంతి), కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల లో  డిగ్రీ ప్రవేశాలు గురువారం చివరి రోజు కాగా ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలలో  వివిధ కోర్సుల్లో విద్యార్థులు ముమ్మరంగా ప్రవేశాలకు ఉత్సాహంగా పాల్గొని రిజిస్ట్రేషన్ చేసుకున్నారని తెలిపారు.

కామారెడ్డి ప్రభుత్వడిగ్రీ కళాశాలలో  ప్రవేశాల కోసం నిర్వహించే దోస్త్ అడ్మిషన్ల ప్రక్రియ  మూడవ దశ  గురువారం 19వ తేదీ  చివరి రోజు ఉండగా దీనిని ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు  ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాల కామారెడ్డి కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే విజయ్ కుమార్ తెలిపారు.  విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకొని ప్రభుత్వ ఆరట్స్ అండ్ సైన్స్ డిగ్రీ కళాశాలను మొదటి ప్రాధాన్యతగా  ఎంచుకోవాలని ఆయన కోరారు.