24 April, 2026 | 6:01 PM

Breaking News

బిచ్కుంద మున్సిపాలిటీలో కో ఆప్షన్ సభ్యుల ఎంపిక నోటిఫికేషన్ విడుదల   •   అర్హులైన వారికి అక్రిడేషన్ కార్డులు: జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్   •   ఆర్టీసీ కార్మికుడి మృతి ప్రభుత్వ హత్యగా భావించాలి   •   కాసిపేట 1A గని మ్యాన్ రైడింగ్ ప్రారంభించిన వేకటేశ్వర్లు, డైరెక్టర్ (ప్రాజెక్టు&ప్లానింగ్)   •   బొలెరో వాహనం ఢీకొని వ్యక్తి మృతి   •   చదువుతోపాటు సంస్కారం అవసరం   •   ఖమ్మంలో పలువురికి ఎంపీ రవిచంద్ర పరామర్శ   •   సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎంపీ రవిచంద్ర   •   మల్లాపూర్‌లో ఘనంగా పంచాయతీరాజ్ దినోత్సవ వేడుకలు   •   నవ దంపతులను ఆశీర్వదించిన డాక్టర్ మట్టా దయానంద్   •  

పాసయ్యమన్న ఆనందం బడికి దూరం అవుతున్నామన్న బాధ

24-04-2026 04:28 PM

కన్నీటి పర్వతమైన విద్యార్థులు

బోథ్,(విజయక్రాంతి) మండలంలోని కౌట(బి )గ్రామ హరిజన పాఠశాలలో ఉపాధ్యాయుడు సాగర్ విద్యార్థులను తమ సొంత పిల్లల్లాగా చూసుకుంటూ ఉత్తములుగా తీర్చి దిద్దుతున్నాడు. అయితే వేసవి సెలవులలో ఇంటికి వెళ్తున్న ఐదవ తరగతి విద్యార్థులు కన్నీరు పెట్టుకున్నారు. తమకు అన్ని రకాలుగా సహకారం అందించిన ప్రధానోపాధ్యాయుడు సాగర్ దూరం అవుతున్నాడని విద్యార్థులు వాపోయారు. ఈ సందర్భంగా పాఠశాల చైర్మన్ విద్యార్థులకు ప్రధానోపాధ్యాయులు తీసుకొచ్చిన పరీక్ష వ్యాధులను అందించి ఉన్నతులుగా ఎదగాలని కోరారు.