17 April, 2026 | 2:29 PM

Breaking News

తేజస్వీ సూర్య వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించిన మాజీ ఎంపీ నామ   •   కాళేశ్వరంలో జరిగిన పొరపాట్లు.. తెలంగాణ ప్రజలకు తెలుసు   •   ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి తంగళ్ళపల్లిలో వినతి పత్రాల కార్యక్రమం   •   25 క్వింటాళ్ల రేషన్ బియ్యం సీజ్   •   హుజూర్ నగర్ సీనియర్ సివిల్ జడ్జిగా శ్యామ సుందర్   •   విద్యార్థిని మృతి... ప్రభుత్వంపై తెలంగాణ బీసీ సంక్షేమ సంఘంతీవ్ర విమర్శలు   •   మాణిక్ గూడ గ్రామ సంరక్షణకు చర్యలు   •   సేవ చేయాలనే సంకల్పంతోనే రాజకీయాల్లోకి   •   వేములవాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో సర్వర్ డౌన్.. నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు   •   శ్రీ భీమేశ్వర స్వామి సేవలో ఐజీపీ రమేష్ నాయుడు   •  

రైతులను ఆదుకోవాలి

22-04-2025 12:42 AM

నాగర్ కర్నూల్ ఏప్రిల్ 21 (విజయక్రాంతి) అకాల వర్షాలతో వరి,  మొక్కజొ న్న, మామిడి పంటలు దెబ్బ తినడంతో పా టు మొక్కజొన్న దాన్యం పూర్తిగా తడిసి ము ద్దయిందని తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిఎస్పి జిల్లా ఇం చార్జ్ పృథ్వీరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చే శారు.

సోమవారం నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో నష్టపోయిన పంటలను పరిశీలించారు.  ప్రభుత్వం వెంటనే నష్టపోయిన పంట వివరాలను న మోదు చేసి నష్టపరిహారం అందేలా రైతులను ఆదుకోవాలని వర్షానికి తడిసిన ధా న్యాన్ని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వారి వెంట బీఎస్పీ నేతలు ఉన్నారు.