ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి
14-07-2026 04:01 PM
- ఏబీవీపీ సిద్ధిపేట జిల్లా హాస్టల్ కన్వినర్ రాజేష్
కోహెడ,(విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్ మెంట ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ల్ డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రం లోని ప్రభుత్వ, కళాశాల లను బంద్ నిర్వహించారు. ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా హాస్టల్ కన్వీనర్ రాజేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థుల ల రూ.11వేల కోట్లు బకాయి నిధులు పెండిలో ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు. కార్యక్రమం చరణ్ పాల్గొన్నారు.






