14 July, 2026 | 4:44 PM

Breaking News

ఓటరు సర్ లో పాల్గొన్న నగర మేయర్ కొలగాని   •   ప్రతి ఒక్కరు SIR ప్రక్రియను సద్వినియోగించుకోవాలి   •   రక్తాన్ని పొలాల్లో చల్లి రైతుల నిరసన   •   పెండింగ్ స్కాలర్‌షిప్‌లపై ఆందోళనకు ముందస్తు అరెస్టులు   •   వరికి ప్రత్యామ్నాయంగా రైతులు అపరాలు పండించాలి: ఏఓ చంద్రశేఖర్ రెడ్డి   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని ప్రతి గ్రామంలో 100% పూర్తి చేయాలి: ఎస్ఐఆర్ నియోజకవర్గ ఇన్చార్జి.   •   డిగ్రీ కళాశాల వద్ద శాశ్వత బస్ స్టాప్ ఏర్పాటు చేయాలి   •   కుకునూరుపల్లి ఫోటోగ్రాఫర్ యూనియన్ నూతన కమిటీ ఏకగ్రీవ ఎన్నిక   •   ఒక్క ఓటరు నష్టపోవద్దు   •   ట్యాలీ ఆధారిత అకౌంటింగ్ స్కిల్స్ విద్యార్థులు నేర్చుకోవాలి   •  

ఫీజు రీయంబర్స్ మెంట్ ను విడుదల చేయాలి

14-07-2026 04:01 PM

- ఏబీవీపీ సిద్ధిపేట జిల్లా హాస్టల్ కన్వినర్ రాజేష్ 

కోహెడ,(విజయక్రాంతి): పెండింగ్ లో ఉన్న ఫీజు రియింబర్స్ మెంట ను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ల్ డిమాండ్ చేస్తూ.. ఏబీవీపీ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా కోహెడ మండల కేంద్రం లోని ప్రభుత్వ, కళాశాల లను బంద్ నిర్వహించారు. ఈ సందర్బంగా సిద్దిపేట జిల్లా హాస్టల్ కన్వీనర్ రాజేష్ మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మంది విద్యార్థుల ల రూ.11వేల కోట్లు బకాయి నిధులు పెండిలో ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేయాలన్నారు. కార్యక్రమం చరణ్ పాల్గొన్నారు.