09-06-2025 08:53:16 PM
కోదాడ: కాపుగల్లు గ్రామానికి చెందిన పొందూరి సతీష్ ఆకస్మిక మరణం సందర్బంగా ఆ కుటుంబం ఇబ్బందిని దృష్టిలో పెట్టుకొని సతీష్ కుమారుడైన పొందూరి సాయికిరణ్ బిటెక్ ఫీజు కొరకు ఉమ్మడి నల్గొండ మాజీ డీసీసీబీ చైర్మన్ ముత్తవరపు పాండు రంగారావు(Former DCCB Chairman Muthavarapu Panduranga Rao) చొరవతో కాపుగల్లు గ్రామంలో కొందరి దాతలు ముత్తవరపు సుజాత, ముత్తవరపు సుబ్బారావు, పొందూరి రాము, పొందూరి నరేష్, మొత్తం రూ.60 వేలు ముత్తవరపు పాండురంగారావు సేకరించి పొందూరి సాయికిరణ్ కు అందచేశారు.