1 June, 2026 | 4:09 PM

Breaking News

విద్యుత్ శాఖ నిర్లక్ష్యం   •   జొన్నల తూకం కాంటా కోసం కొట్లాడుతున్న రైతులు   •   అందరికీ ఉద్యోగం ఇవ్వడం ఎప్పటికీ సాధ్యం కాదు: TGPSC చైర్మన్   •   వరి ధాన్యం సాగులో దేశంలో తెలంగాణ మొదటి స్థానం   •   తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించాలి: ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్   •   తెలంగాణ అమరవీరులు, ఉద్యమకారుల హామీలపై సీఎం స్పష్టత ఇవ్వాలి   •   గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.   •   బీఎంఎస్ఆర్యు రాష్ట్ర అధ్యక్షుడిగా పప్పుల సురేష్   •   డీజేలకు అనుమతి లేదు: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   రైతులకు ఉచితంగా విత్తనాలు, ఎరువులు అందించాలి   •  

గిరిజాయి గ్రామంలో అగ్ని ప్రమాదం రెండు లక్షల నగదు ఆరు లక్షల ఆస్తి నష్టం.

01-06-2026 03:37 PM

బోథ్,(విజయక్రాంతి): బజార్ హత్నూర్ మండలంలోని గిరిజాయి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి ఆకస్మికంగా జరిగిన అగ్ని ప్రమాదంలో కోవ లక్ష్మణ్ అనే వ్యక్తి ప్రమాద సంఘటనలు కాలి బూడిదైంది. మంటలు అంటుకొని వేగంగా వ్యాప్తి చేనడంతో కుటుంబీకులు ఆకస్మిక అగ్ని ప్రమాదంతో ఆందోళన చెందారు. అయితే ఇంట్లో పూజ గదిలో భద్రపరిచిన 2 లక్షల రూపాయల నగలతో పాటు కట్టుబట్టలు గృహ ఉపకరణాలు ధాన్యం ఇతర సామాగ్రి విలువైన వస్తువు కాలిపోయాయి. సంఘటన గమనించిన గ్రామస్తులు మంటలను అదుపులోకి తీసుకు వచ్చేటప్పుడు తీవ్రంగా శ్రమించారు. ఇంట్లోని సామాగ్రి పెద్ద మొత్తంలో అగ్నికి ఆవుతాయి దీంతో కుటుంబానికి తీరని నష్టం సంభవించింది.  అధికారులు నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలని గ్రామస్తులు కోరుతున్నారు