12 March, 2026 | 7:30 PM

Breaking News

రేమిడిచర్ల గ్రామంలో ప్రజల పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం   •   పశువులకు గాలి కుంట వ్యాధి నివారణ టీకాలు   •   మెడిపల్లి జడ్పీహెచ్ఎస్ లో ఘనంగా ఎస్సెస్సీ విద్యార్థుల వీడ్కోలు కార్యక్రమం   •   దాసోహం బ్రదర్స్ ను పరామర్శించిన స్వర్ణకార సంఘం నాయకులు   •   టియుసిఐ రాష్ట్ర రాజకీయాల శిక్షణ తరగతులను జయప్రదం చేయండి   •   పశువులకు ఉచిత గాలికుంటు వ్యాధి నివారణ టీకాలు వేయించాలి   •   అన్ని దానాలకన్న అన్నదానం మిన్న   •   డ్రగ్స్‌పై దండయాత్ర.. మార్గదర్శి స్కూల్ విద్యార్థుల అవగాహన ర్యాలీ   •   వాటర్ ప్లాంట్ లో నూతన మిషనరీ ఏర్పాటు   •   ప్రపంచం ఇలాంటి చమురు సంక్షోభం ఎన్నడూ చూడలే   •  

మద్యం తాగిన ఐదుగురికి జరిమానా

03-12-2025 08:38 PM

సిద్దిపేట క్రైం: మద్యం తాగి వాహనాలు నడిపిన ఐదుగురికి రూ.51 వేలు జరిమానా పడిందని సిద్ధిపేట ట్రాఫిక్ సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ఇందు సంబంధించిన వివరాలను ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇటీవల సిద్దిపేట పట్టణంలో పలు చౌరస్తాల వద్ద బ్రీత్ ఎనలైజర్ తో తనిఖీ చేయగా, ఐదుగురు మద్యం తాగి వాహనాలు నడుపుతున్నట్లు గుర్తించారు. బుధవారం వారిని  సిద్దిపేట ఒకటో అడిషనల్ జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ తరణి ఎదుట హాజరుపరచగా, విచారణ చేసి రూ.51వేలు జరిమానా విధించారని సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు.