6 May, 2026 | 9:23 PM

Breaking News

ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •  

శంకర్ నేత్రాలయాన్ని సందర్శించిన అమీర్‌పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి

16-09-2025 08:08 PM

సనత్‌నగర్,(విజయక్రాంతి): అమీర్‌పేట్ డివిజన్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి శంకర్ నేత్రాలయాన్ని పునఃప్రారంభం అనంతరం సందర్శించారు. ఈ సందర్భంగా నేత్రాలయానికి చెందిన డాక్టర్ రవీందర్ గౌడ్ ఆమెకు శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందించి సన్మానించారు. ఆ తర్వాత శేషుకుమారి మాట్లాడుతూ డాక్టర్ రవీందర్ గౌడ్‌ను అభినందించి, భవిష్యత్తులో మరింత మంచి సేవలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో *కూతురు నరసింహ, హనుమంత్ రావు, వనం శ్రీనివాస్,కమల్ రాజ్* తదితరులు పాల్గొన్నారు.