6 May, 2026 | 8:39 PM

Breaking News

లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •   ఎమ్మెల్యే పుట్టినరోజు... రక్తదాన శిబిరం ఏర్పాటు   •   బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు చందర్ మృతి పార్టీకి తీరని లోటు   •   చిమిర్యాల పిఎసిఎస్ చైర్మన్ గా కొత్త రఘుపతి భాధ్యతల స్వీకరణ   •   ఉమామహేశ్వరంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు   •  

దుర్గమ్మ కుటుంబ సభ్యులను పరామర్శించిన ఎంపీ, ఎమ్మెల్యే

16-09-2025 08:03 PM

నకిరేకల్,(విజయక్రాంతి): కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన యర్కల దుర్గమ్మ ఇటీవల అనారోగ్యంతో మరణించారు. వారి చిత్రపటానికి మంగళవారం భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం పూలమాలువేసి నివాళులర్పించి  వారి కుటుంబ సభ్యులను  పరామర్శించారు. వారి వెంట కట్టంగూరు మాజీ జెడ్పీటీసీలు మాద యాదగిరి సుంకరబోయిన నరసింహ, పిఎసిఎస్ చైర్మన్ నాగులవంచ వెంకటేశ్వరరావు , రెడ్డిపల్లి సాగర్, మిట్టపల్లి శివ రెడ్డిపల్లి వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.