ఏఎస్పీనీ పరామర్శించడం మాజీ మంత్రి
03-04-2026 06:59 PM
నిర్మల్,(విజయక్రాంతి): నిర్మల్ ఎస్పీ ఉపేందర్ రెడ్డి తండ్రి వెంకటరెడ్డి ఇటీవలే మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శుక్రవారం పరామర్శించారు. ఉపేందర్ రెడ్డి నివాస భవనానికి వెళ్లి జరిగిన సంఘటన పట్ల విచారం వ్యక్తం చేశారు. అనంతరం సీనియర్ పాత్రికేయుడు పత్తి శివప్రసాద్ మాతృమూర్తి మృతి చెందడంతో ఆ కుటుంబాన్ని కూడా పరామర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వ్యాపారవేత్త మురళీధర్ రెడ్డి మాజీ జెడ్పిటిసి పత్తిరెడ్డి రాజశేఖర్ రెడ్డి దేవరకోట మాజీ చైర్మన్ ఆమేడ శ్రీధర్ తదితరులు ఉన్నారు




