8 August, 2026 | 5:46 PM

Breaking News

తూప్రాన్‌ ఖో-ఖో క్రీడా ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఐజిపి చంద్రశేఖర్ రెడ్డి   •   పరమేశ్వర్ కుటుంబానికి పూర్వ విద్యార్థుల చేయూత   •   త్రుటిలో తప్పిన పెను ప్రమాదం   •   పెద్ది సుదర్శన్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు   •   శ్రీవాణి లో బోనాలు, గోరింటాకు సంబరాలు   •   ప్రభుత్వ సెలవుల్లోనూ ప్రైవేట్ స్కూళ్లు ఓపెన్!   •   ముగింపు దశకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమం   •   రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్‌లో ఐపీఎస్‌ విద్యార్థి సత్తా   •   బోర్లగూడెం కేంద్రంగా మండలాన్ని ఏర్పాటు చేసి ఆదివాసీ మండలంగా ప్రకటించాలి   •   రెండవ దశ ఇందిరమ్మ లబ్ధిదారుల గుర్తింపు   •  

ఎల్ఓసి చెక్కు అందజేసిన ఎమ్మెల్యే

08-08-2026 03:20 PM

నిర్మల్,(విజయక్రాంతి): సారంగాపూర్ మండలం వంజర్ గ్రామానికి  చెందిన ముక్కెర భోజన్న కి అనారోగ్య కారణంగా హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో మెరుగైన చికిత్స నిమిత్తం రూ 2.00 లక్షల LOC చెక్కును సదరు కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా ఆపదలో ఉన్న తమ కుటుంబానికి  అండగా ఉన్న ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారికి వారి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.