04-08-2025 12:32:23 AM
ఇటిక్యాల, ఆగస్టు 3:నాగర్ కర్నూల్ మా జీ ఎంపీ పోతుగంటి రాములు ఆదివారం బీచుపల్లి శ్రీ ఆంజనేయస్వామి దేవాలయం సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనకు ఆలయ ఈ ఒ రామన్ గౌడ్, అర్చకులు మారుతి స్వాగతం పనికి దేవాలయంలో అర్చనలు నిర్వహించి తీర్థప్రసాదాలుఅందజేశారు.