22 May, 2026 | 7:37 PM

Breaking News

ఎస్ఐ శ్రీకాంత్‌గౌడ్‌ను మర్యాదపూర్వకంగా కలిసిన గిరిజన నాయకులు   •   కార్మికులకు రూ.30 వేల కనీస వేతనం ఇవ్వాలి- సీఐటీయూ   •   బీడీ కార్మికులందరికీ చేయూత పథకం ద్వారా 4000 పింఛన్ ఇవ్వాలి   •   వేసవి శిక్షణ శిబిరాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి   •   ఈతకు వెళ్లి ఇద్దరు యువకులు బలి   •   పీఏసీఎస్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన మారినేని సుధీర్ రావు   •   వేతన పెంపు హర్షణీయం: మండల అధ్యక్షులు వడ్ల నవీన్ కుమార్   •   కామారెడ్డి డిఆర్డిఓగా దామోదర్ రెడ్డి   •   దోమకాటు వ్యాధుల పట్ల... ప్రజలకు అప్రమత్తత అవసరం   •   సర్కారు భూముల్లో అక్రమ నిర్మాణాలను సహించేది లేదు   •  

నామినేషన్ దాఖలు చేసిన మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ మాతృమూర్తి

30-11-2025 02:14 PM

నిజాంసాగర్,(విజయక్రాంతి): రెండవ సాధారణ ఎన్నికలలో భాగంగా ఆదివారం నాడు నిజాంసాగర్,మహమ్మద్ నగర్ మండలాల్లో నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. మహమ్మద్ నగర్ గ్రామపంచాయతీకి సంబంధించి ఉమ్మడి నిజామాబాద్ మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజు మాతృమూర్తి దఫేదార్ బాలమని తన నామినేషన్ సమర్పించారు. మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ రాజు పాల్గొన్నారు. నిజాంసాగర్ మండలంలోని గోరుగల్ గ్రామపంచాయతీకి సంబంధించి టిఆర్ఎస్ సీనియర్ నాయకులు దుర్గారెడ్డి మాతృమూర్తి పట్లోళ్ల లక్ష్మి నామినేషన్ సమర్పించారు.