18 July, 2026 | 4:23 PM

Breaking News

పాఠశాలలో మొక్కలు నాటిన కలెక్టర్   •   100 పడకల ఏరియా ఆసుపత్రి నిర్మాణ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే కోరం కనకయ్య   •   గడ్డన్న సుద్ద వాగు ప్రాజెక్టు సందర్శించిన కలెక్టర్   •   ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు మెరుగుపరచాలి   •   జాతీయ స్థాయి టేబుల్ టెన్నిస్ పోటీల్లో సర్వజ్ఞ స్కూల్ విద్యార్థికి కాంస్య పతకం   •   ప్రియదర్శిని మహిళా ఇంజినీరింగ్ ఆటోనామౌస్ కళాశాలలో యువ నాయకత్వం   •   విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలి   •   డీటిబ్ల్యూఓ జాదవ్ అంబాజీకి సన్మానం   •   సోనం వాంగ్చుక్ దీక్షకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ మద్దతు   •   చెట్టును ఢీకొన్న బైక్.. యువకుడు మృతి   •  

కారులో ఊపిరాడక నలుగురు చిన్నారుల మృతి

19-05-2025 01:09 AM

విజయనగరంలో ఘోర విషాదం

విజయనగరం, మే 18: ఆంధ్రప్రదేశ్‌లోని విజయనగరం కంటోన్మెం ట్ పరిధిలో గల ద్వారపూడి గ్రా మంలో ఘోర విషాదం చోటు చేసుకుంది. స్థానిక మహిళా మండలి కార్యాలయం వద్ద ఆగి ఉన్న కారులో నలుగురు చిన్నారులు విగతజీవులై కనిపించారు. ఆడుకునేందుకు కారులోకి ఎక్కి.. డోర్ లాక్ పడటంతో ఊ పిరాడక మరణించినట్టు తెలుస్తోం ది. ఉదయ్ (8), చారుమతి (8), చరి ష్మా (6), మనస్వి లుగా గుర్తించారు.