22 June, 2026 | 2:23 PM

Breaking News

ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •   రాజ్‌నాథ్‌ సింగ్‌తో CM రేవంత్ రెడ్డి భేటీ.. కీలక అంశాలపై చర్చ!   •   తరగతి గదుల్లోకి ఉపాధ్యాయుల వాహనాలు.!   •   ఎం.జి.ఎన్.ఆర్.ఈ.జి.ఎస్ నిధులతో రూ.27 లక్షల పనులకు శంకుస్థాపన   •   విద్యార్థుల్లో యోగా ప్రతిరోజు దినచర్య కావాలి   •   సంధ్య థియేటర్ తొక్కిసలాట: కోర్టుకు హాజరుకాని అల్లు అర్జున్   •   దేశానికి చక్రవర్తులమనే భావనలో మోదీ, అమిత్ షా   •  

బీజేపీకి ఒక్క అవకాశమివ్వండి

10-02-2026 02:15 AM

రాష్ట్ర ప్రధానకార్యదర్శి గౌతమ్‌రావు

హైదరాబాద్, ఫిబ్రవరి 9 (విజయక్రాంతి): తెలంగాణను కాపాడాలన్నా, రాష్ట్రాన్ని సేవ్ చేసుకోవాలంటే బీజేపీకి ఒక్క అవకాశమిచ్చి గెలిపించా లని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్ రావు ప్రజలను కోరారు. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు 30 శాతం కమీషన్ల పార్టీలుగా మారాయ ని ఆరోపించారు.

రాష్ర్టం లో అవినీతిరహిత పాలన రావాలన్నా, అభివృద్ధి జరగాలన్నా, పట్టణా లు, నగరాలు మెరుగుపడాలన్నా, మౌలిక సదుపాయాలు కావాలంటే బీజేపీని గెలిపిం చాలని కోరారు. బీజేపీ గెలిచాక చేపట్టబోయే అభివృద్ధి కార్యాచరణను స్పష్టంగా మ్యానిఫెస్టో రూపంలో ప్రజల ముందుకు తెచ్చామన్నారు.