సీఎంను కలిసిన గుండా శ్యామ్
07-12-2024 06:32 PM
కుమ్రం భీం అసిఫాబాద్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీ యువజన సంఘం ఎన్నికల్లో జిల్లా అధ్యక్షుడిగా గెలుపొందిన గుండా శ్యామ్ ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివ చరణ్ రెడ్డితో కలసి శనివారం హైదరాబాదులోని సీఎం క్యాంప్ కార్యాలయంలో రేవంత్ రెడ్డిని కలిశారు. మరింత ఉత్సాహంతో పార్టీని చేయాలని, ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమం, అభివృద్ధి నీ ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించినట్లు శామ్ తెలిపారు.




