calender_icon.png 13 June, 2025 | 11:15 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కారుణ్య నియామక పత్రాలు అందజేత

13-06-2025 01:43:26 AM

జీఎం కిరణ్ కుమార్ 

కొత్తగూడెం, జూన్ 12 (విజయక్రాంతి) సింగరేణి ప్రధాన కార్యాలయం జిఎం ఛాం బర్ లో కార్పొరేట్ ఏరియాలోని వివిధ డి పార్ట్మెంట్ నందు పని చేస్తూ మెడికల్ ఇన్వా ల్వ్ డేట్ అయినా, కార్మికుల పిల్లలకు కారు ణ్య నియామకం పత్రాలను గురువారం అందజేశారు. జిఎం పర్సనల్ వెల్ఫేర్ అండ్ సి ఎస్ ఆర్. జి వి.కిరణ్ కుమార్ ఈ సందర్భంగా మాట్లాడుతూ సింగరేణి సంస్థ సీఎం డి ఎం బలరాం నాయక్ ఆదేశాల మేరకు కారుణ్య నియామకాలు చేపట్టమన్నారు.

అ ర్హులైన ఆరుగురికి నియామక పత్రాలు అందజేయడం జరిగిందన్నారు.( డి ప్రవీణ్ కుమార్, నక్క రవికుమార్, బి. విజయ్, సి హెచ్ ఆనంద్, తస్లీమ్ అలీమ్, సయ్యద్ ఫర్దీ న్ ) సంస్థలో ఉద్యోగం పొందడం ఎంతో అ దృష్టమని, నీతి నిజాయితీ, క్రమశిక్షణ, రక్షణతో పని చేస్తే మంచి భవిష్యత్తు ఉంటుంద న్నారు.

నియామక పత్రాలు అందుకున్న డి పెండెంట్‌లు మాట్లాడుతూ, నియామక ప త్రాలు అందించిన ప్రతి ఒక్క అధికారికి ప్ర త్యేక ధన్యవాదాలు, భవిష్యత్తులో శ్రమించి, సింగరేణి అభివృద్ధికి,మా కుటుంబ పోషణ కు ఎంతో కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సింగరేణి అధికారులు, ప లు యూనియన్ నాయకులు, సింగరేణి సి బ్బంది, కుటుంబాలు పాల్గొన్నారు.