15 March, 2026 | 9:26 PM

Breaking News

'దావత్-ఎ-ఇఫ్తార్' విందులో పాల్గొన్న నేతలు   •   విస్డం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు   •   కంటి వెలుగులకు… మినీ మొబైల్ హాస్పిటల్ వినియోగం   •   మా గ్రామాలకు నీళ్లు అందించండి   •   అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన ఎన్నికల సంఘం   •   మండేపల్లి రేణుక జమదగ్ని కళ్యాణ మహోత్సవానికి కాంగ్రెస్ నాయకులకు ఆహ్వానం   •   సారంపల్లిలో ముదిరాజ్ సంఘం నూతన అధ్యక్షుడు గుండి పరశురాములు   •   పారిశుద్ధ్య కార్మికులకు ఘన సన్మానం   •   పోచమ్మ బోనాల వేడుకల్లో మున్సిపల్ చైర్మన్ రాధాకృష్ణ   •   గ్రామ పంచాయతీ సిబ్బందికి సన్మానం – పీపీఈ కిట్స్ పంపిణీ   •  

నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం.. దోషికి ఉరిశిక్ష

31-07-2024 07:53 PM

హైదరాబాద్: నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసులో దోషికి ఉరిశిక్ష పడింది. 2018లో సెంట్రింగ్ కార్మికుడు దినేష్ కుమార్ అనే వ్యక్తి నాలుగున్నరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య చేశాడు. ఈ కేసులో పోలీసులు సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించి విచారణ చేపట్టిన రంగారెడ్డి కోర్టు 2021లోనే దినేష్ కు ఉరిశిక్ష విధించింది. ఆ తీర్పును అతడు హైకోర్టులో సవాల్ చేశాడు. రంగారెడ్డి కోర్టు తీర్పును తెలంగాణ హైకోర్టు సమర్థిస్తూ దోషికి ఉరిశిక్ష విధించింది.