12 June, 2026 | 12:24 PM

Breaking News

తెలంగాణలో ఓ వైపు భారీ వర్షాలు.. మరోవైపు ఎండలు   •   నిజాంసాగర్ ప్రాజెక్టులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురి మృతి   •   రోడ్డుప్రమాదంలో మేకల కాపరి, 20 మేకలు మృతి   •   వర్షాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్సై ప్రవీణ్ కుమార్   •   బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన.. ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యత   •   భార్య‌తో గొడ‌వ‌.. పిల్లలతో కలిసి నిజాంసాగ‌ర్‌లో దూకిన తండ్రి   •   నివాస భవనంలో అగ్నిప్రమాదం: ముగ్గురు మృతి, ఇద్దరికి గాయాలు   •   షూటర్ జస్పాల్ రాణా మృతి పట్ల ప్రధాని మోదీ సంతాపం   •   భారత షూటింగ్ దిగ్గజం జస్పాల్ రాణా కన్నుమూత   •   జనగామ జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి   •  

బీసీ కమిషన్‌తో ఉన్నతాధికారుల భేటీ

15-09-2024 01:08 AM

కులగణన, క్షేత్రస్థాయి పరిశీలన షెడ్యూల్‌పై చర్చ

హైదరాబాద్, సెప్టెంబర్ 14(విజయక్రాంతి): తెలంగాణ వెనుకబడిన తరగతుల కమిషన్‌తో పంచాయతీరాజ్ శాఖ సెక్రటరీ డీఎస్ లోకేశ్ కుమార్, కమిషనర్ అనితా రామచంద్రన్, డిప్యూటీ కమిషనర్ సుధాకర్ శనివారం కమిషనర్ కార్యాలయంలో సమా వేశమయ్యారు. బీసీ కమిషన్ చైర్మన్ జీ నిరంజన్, సభ్యులు రాపోలు జయప్రకాశ్, సురేందర్, బాలలక్ష్మి, సభ్య కార్యదర్శి బాల మాయదేవిలతో  కులగణన విధివిధా నాలపై చర్చించారు. త్వరలో కులగణన కార్యాచరణను ప్రకటించాలని నిర్ణ యించారు. క్షేత్రస్థాయి పరిశీలనకు జిల్లాల వారీగా పర్యటించే షెడ్యూల్‌ను విడుదల చేయనున్నట్లు సమావేశంలో పేర్కొన్నారు.