4 May, 2026 | 3:12 PM

Breaking News

కేరళం హస్తగతం.. యూడీఎఫ్ ఆధిక్యం   •   మాది రైతు ప్రభుత్వం భరోసా లేని రైతు జీవితానికి భరోసా కల్పిస్తాం: విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్   •   ఇంకా ఓడిపోయినట్లు కాదు.. ఎన్నికల ఫలితాలపై మమతా బెనర్జీ స్పందన   •   ప్లాస్టిక్ గ్లాస్లో చాయ్ తాగితే 3,000 జరిమానా   •   కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శిగా మారం రెడ్డి కౌటిల్ రెడ్డి   •   రైతు వేదికల్లో రైతులకు అవగాహన సదస్సులు   •   కాంగ్రెస్ పార్టీలో మైనారిటీలకు ప్రాధాన్యత లేదు: ఎండీ ఖాజా భక్ష్   •   అగ్ని ప్రమాదంలో 44 లక్షల పంట నష్టం 47 ఎకరాల్లో దగ్ధం   •   అకాల వర్షాలతో కొమరారం కేంద్రంలో తడిసిన మొక్కజొన్న   •   మొక్కజొన్నకు అగ్ని ప్రమాదాలు   •  

అవార్డు గ్రహీతకు సన్మానం

18-09-2025 06:41 PM

నిర్మల్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా(Nirmal District) ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును నిర్మల్ జిల్లా ట్రస్మా సంఘంకి చెందిన సభ్యులు శ్రీ శ్యామ్ ప్రకాష్, ముజీబ్ కద్రి అందుకున్నారు. ఈ సందర్భంగా ట్రస్మా నిర్మల్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ వారిని ట్రస్మా సంఘం తరుపున సన్మానించారు. ఈ కార్యక్రమంలో నిర్మల్ జిల్లా టౌన్ ప్రెసిడెంట్ శ్రీధర్, ట్రస్మా జిల్లా ఉపాధ్యక్షులు అబ్బాస్, స్టేట్ ఈసీ మెంబర్ షబ్బీర్ పాల్గొన్నారు.