రాంపూర్ ఆశ్రమ పీఠాధిపతి మాధవానందస్వామి
నారాయణఖేడ్, ఏప్రిల్ 30 (విజయక్రాంతి) : అన్ని జన్మలకంటే మావన జన్మగొప్పదని రాంపూర్ ఆ శ్రమ పీఠాధిపతి మాధవానంద సరస్వతి అన్నారు. మంగళవారం ఆయ న మనూరులోని రాఘవచారి నివాసానికి వచ్చిన సందర్భంగా స్థానిక భక్తులకు ప్రవచనాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ప్రతి ఒక్కరూ దైవభక్తిని అలవర్చుకుని సన్మార్గంలో నడువాలని, ధర్మాన్ని ఆచరించాలన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు.