22 April, 2026 | 12:04 PM

Breaking News

పేదల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి పొంగులేటి   •   దేశాయిపేటలో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం   •   ఆర్టీసీ సమ్మె విరమించాలని మంత్రి పొన్నం విజ్ఞప్తి   •   TGSRTC Strike: ఆర్టీసీ సమ్మె ప్రభావం.. డిపోకే పరిమితమైన బస్సులు   •   కాళేశ్వరం కేసులో KCR, Harishలకు భారీ ఊరట: హైకోర్టు సంచలన తీర్పు   •   పీసీ ఘోష్ కాళేశ్వరం నివేదికపై తుది తీర్పు   •   ఆర్టీసీ కార్మికుల సమ్మె— రోడ్డెక్కని బస్సులు   •   కామారెడ్డి బస్టాండ్‌లో ఉద్రిక్తత.. బస్సు గాలి తీసేసిన ఆర్టీసీ కార్మికులు   •   తెలంగాణలో ఆర్టీసీ సమ్మె— ప్రయాణికులకు తిప్పలు   •   సత్తుపల్లిలో హోరెత్తిన ఆర్టీసీ సమరభేరి: స్తంభించిన రవాణా వ్యవస్థ   •  

హైడ్రా పని తీరు బాగుంది

22-08-2024 12:00 AM

ఇటీవల ప్రభుత్వ ప్రవేశ పెట్టిన హైడ్రా అద్భుత పనితీరు కనబరుస్తోంది. అక్రమార్కులకు ఇది భయాందోళన కలిగించినా, సామాన్యులకు మేలు చేస్తుంది.  ప్రభుత్వ భూములో,్ల చెరువుల్లో, పార్కుల్లో కబ్జాలకు పాల్పడి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారు. వాటి వల్ల వానలు వరదలు. భూకం పాలు వంటి విపత్తులు వస్తే తీవ్ర స్థాయిలో అస్తి ,ప్రాణ నష్టం జరుగుతుంది. గత ప్రభుత్వాల ఉదాసీన వైఖరి వల్ల ఈ అక్రమ నిర్మాణాలు చేపట్టారు. ఇపుడు  కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి  పక్షపాతం లేకుండా హైడ్రాతో దూసుకుపోతుంది. కొందరు దిన్ని వ్యతిరేకించినా సర్కారు అంతే జోరుగా దూకుడుగా ముందుకెళ్లాలి. ప్రభుత్వ ఆస్తులను, పార్కులను నాలాలను కాపాడాలి. మరొక మారు ఇటువంటి అక్రమాలు చేసే వారికి గుణాపాఠం కావాలి. భావి తరాలకు పచ్చని చెట్లు, పార్కులను అందివ్వాలి.

 శ్రిష్టి శేషగిరి, సికింద్రాబాద్