9 May, 2026 | 11:43 PM

Breaking News

దేవునితండాలో గాలివాన భీభత్సం   •   మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా శ్రీరామ్ వెంకటేష్ పునర్నియామకం   •   నిరుద్యోగులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలను కల్పించిన దేవస్థానం   •   రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ మృతి   •   ఆగి ఉన్న ఆర్టీసీ బస్సును ఢీకొన్న ఇసుక టిప్పర్   •   సిర్గాపూర్‌లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే   •   రోడ్లపై ధాన్యం వేస్తే కఠిన చర్యలు తప్పవు: డిఎస్పి వెంకట్ రెడ్డి   •   ధాన్యం కొనుగోలు, రైతు నమోదు ప్రక్రియలపై దృష్టి సారించాలి   •   ఘనంగా ఎమ్మెల్యే రాందాస్ నాయక్ వివాహ వార్షికోత్సవ వేడుకలు   •   అంకితభావంతో పనిచేస్తున్న నాయకులకే నామినేటెడ్ పదవులు - ఎమ్మెల్యే జారె   •  

అక్రమంగా ఇసుక తరలింపు

11-12-2024 12:51 AM

నాలుగు ట్రాక్టర్లు, లారీ సీజ్ 

భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 10, (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచలోని మొర్రెడు వాగు నుంచి అక్రమం గా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లు, ఒక లారీని పాల్వంచ రెవె న్యూ అధికారులు మంగళవారం సీజ్ చేశా రు. ఇటీవల విజయక్రాంతిలో ప్రచురితమైన యథేచ్ఛగా ఇసుక దందా కథనానికి రెవె న్యూ యంత్రాంగం కదిలింది.

అనుమతులు లేకుండా వాగుల నుంచి ఇసుకను తరలిస్తున్న వాహనాల ను సీజ్ చేసి కార్యాలయానికి తరలించారు. ఈ సందర్భంగా పాల్వంచ తహసీల్దార్ వివేక్ .. మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇసుకను తరలిస్తే చట్టపరం గా చర్యలు తప్పవని హెచ్చరించారు.