12 July, 2026 | 2:41 PM

Breaking News

చింతల బోరి పంచాయతీలో హెల్ప్ డెస్క్ లో పాల్గొన్న ఉప సర్పంచ్.   •   ఎస్ఐఆర్ కార్యక్రమాన్ని పర్యవేక్షించిన మండల కాంగ్రెస్ పార్టీ కన్వీనర్   •   ఘనంగా శ్రీ హనుమాన్ చాలీసా సామూహిక పారాయణ   •   సీఎం రేవంత్ వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మ దహనం   •   ప్రతి వ్యక్తి ఓటరుగా నమోదు చేయించుకోవాలి   •   రూ.339.59 కోట్లతో భువనగిరి–చిట్యాల నాలుగు లేన్ల రహదారికి శంకుస్థాపన.   •   ఈ నెల 14న కళాశాల బంద్ విజయవంతం చేయాలి   •   ప్రజలకు నాణ్యమైన రహదారి, మౌలిక వసతులు కల్పించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం   •   స్నాప్‌చాట్, ఇన్‌స్టాగ్రామ్ యాప్‌లను కేంద్ర ప్రభుత్వం వెంటనే నిషేదించాలి   •   ఏజెన్సీ ప్రాంతాల సమస్యలపై ముఖ్యమంత్రికి నివేదన   •  

గ్రూప్ 3లో హారిజాంటల్ విధానం అమలు

04-05-2024 01:42 AM

టీఎస్‌పీఎస్‌సీ వెల్లడి

హైదరాబాద్, మే 03 (విజయక్రాంతి): గ్రూప్ పోస్టుల భర్తీలో హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు టీఎస్పీఎస్సీ శుక్రవారం ప్రకటించింది. గతంలో ప్రభు త్వం జారీ చేసిన ఆదేశాల మేరకు హారిజాంటల్ విధానంలో పోస్టులను భర్తీ చేయనున్నట్లు తెలిపింది. కాగా, 2022 డిసెంబర్ 30న టీఎస్పీఎస్సీ గ్రూప్ నోటిఫికేషన్ విడుదల చేయగా.. వర్టికల్ విధానంలో రోస్టర్ పాయింట్లను నిర్ధేశించి పోస్టులను భర్తీ చేయనున్నట్లు అందులో పేర్కొంది. అయితే హారిజాంటల్ విధానంలో అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల నిర్ణయించిన నేపథ్యంలో గ్రూప్ 3 పోస్టుల భర్తీలో హారిజాంటల్ విధానాన్ని అమలు చేయనున్నట్లు వెల్లడించింది. 1388 గ్రూప్ పోస్టులకు టీఎస్‌పీఎస్‌సీ నియామక  ప్రక్రియను చేపడుతున్న విషయం తెలిసిందే.