16-12-2025 02:07:14 AM
నిజాంపేట, డిసెంబర్ 15 :స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నిజాంపేట మండలం నందిగామ గ్రామ సర్పంచ్ గా శేరి స్వప్న రెం డు ఓట్ల తేడాతో విజయకేతనం ఎగరవేశారు. షేరి స్వప్న గెలుపొందడంతో గ్రామం లో అభిమానులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఓటు వేసిన గ్రామస్తులకు కృతజ్ఞతలు తెలిపారు. రానున్న రోజుల్లో నందిగామ గ్రామాన్ని నిజాంపేట మండలంలోని ఆదర్శ గ్రామం గా తీర్చిదిద్దుతారని హామీ ఇచ్చారు.