15 April, 2026 | 12:56 PM

Breaking News

మహిళలంటే రేవంత్ రెడ్డికి ఎందుకు వివక్ష?.. సీఎంకు ఎంపీ లక్ష్మణ్ కౌంటర్   •   ఎంపీ అశోక్ మిట్టల్‌ వ్యాపార సంస్థలపై ఈడీ దాడులు   •   బీహార్ రాజకీయాల్లో చారిత్రక ఘట్టం... సీఎంగా సామ్రాట్‌ చౌదరి   •   రేవంత్‌ రెడ్డితో పీసీసీ చీఫ్, మీనాక్షి నటరాజన్ భేటీ   •   తెలంగాణ పర్యాటక రంగాన్ని బలోపేతం చేస్తాం: మంత్రి జూపల్లి   •   ఛత్తీస్‌గఢ్‌లో భారీ పేలుడు: 14కు చేరిన మృతుల సంఖ్య.. న్యాయవిచారణకు కాంగ్రెస్ డిమాండ్   •   AP Inter Results 2026: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల   •   పంజాబ్‌లో బస్సు బోల్తా: ఆరుగురు యాత్రికులు మృతి   •   దక్షిణాదిలో ప్రజాఉద్యమం తప్పదు.. కేంద్ర ప్రభుత్వానికి KTR హెచ్చరిక   •   సంక్షేమ- అభివృద్ధి సమన్వయమే ప్రభుత్వ ధ్యేయం: మంత్రి పొంగులేటి   •  

వెంచర్‌లో గుర్తుతెలియని మృతదేహం

16-12-2025 02:08 AM

చేగుంట, డిసెంబర్ 15 :చేగుంట పట్టణ కేంద్రంలో గల వడియారం రైల్వే స్టేషన్ సమీపంలో ప్రైవేట్ వెంచర్ లో సుమారు 55 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి మృతుదేహం లభ్యమయింది. స్థానికులు చేగుంట పోలీసులకు సమాచారం అందించగా ఘట న స్థలానికి చేరుకున్న చేగుంట ఎస్త్స్ర చైతన్య కుమార్ రెడ్డి విచారణ చేపట్టారు. మృతుడు ఎవరన్నది, ఎలా మరణించాడు అనేది వివరాలు తెలియాల్సి ఉందని ఎస్‌ఐ తెలిపారు.