6 May, 2026 | 11:41 PM

Breaking News

మల్లెలమడుగు, రామచంద్రాపురం గ్రామాల్లో ఎమ్మెల్యే పాయం జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ   •   కుటుంబ కలహాలతో భార్యను చంపిన భర్త   •   కాంట పూర్తయ్యాక కుప్ప వద్దే పడిగాపులెందుకు..?   •   ఉపాధి హామీ కూలీలకు మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ   •   లింగంపల్లి వెంకంపల్లి గ్రామాల్లో ఇందిరమ్మ నిర్మాణాల గృహప్రవేశం   •   నూతన వధూవరులను ఆశీర్వదించిన టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్   •   ఆధునిక సాగుతోనే అధిక దిగుబడులు   •   వివాహ వేడుకలో నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే, ఎంపీ   •   సామాజిక బాధ్యతపై యువతకు అవగాహన   •   శివంపేట గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో చలివేంద్రం ఏర్పాటు   •  

క్వార్టర్స్‌లో భారత్

16-01-2025 02:02 AM

ఖోఖో ప్రపంచకప్

న్యూఢిల్లీ: సొంతగడ్డపై తొలిసారి జరుగుతున్న ఖోఖో ప్రపంచకప్‌లో భారత మహిళల జట్టు వరుసగా రెండో విజయాన్ని సాధించింది. బుధవారం జరిగిన లీగ్ మ్యాచ్‌లో భారత్ 100-16తో ఇరాన్‌ను చిత్తు గా ఓడించింది. మ్యాచ్‌ను దూకుడు గా ప్రారంభించిన భారత అమ్మాయిలు కేవలం 33 సెకన్లలోనే ఇరాన్ తొలి బ్యాచ్‌ను ఎలిమినేట్ చేయడం విశేషం. వాజిర్ నిర్మలా, కెప్టెన్ ప్రియాంక, నస్రీన్, నిర్మలా విజయం లో కీలకపాత్ర పోషించారు. పురుషుల విభాగంలో నేపాల్, బ్రెజిల్‌ను చిత్తు చేసిన భారత్ టాప్‌లో కొనసాగుతోంది.