23 June, 2026 | 10:22 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

నేడు విండీస్‌తో భారత్ ఢీ

19-01-2025 12:55 AM

అండర్ టీ20 ప్రపంచకప్

కౌలాలంపూర్: మలేషియా వేదికగా జరుగుతున్న అండర్ మహిళల టీ20 ప్రపంచకప్‌లో నేడు భారత అమ్మాయిలు వెస్టిండీస్‌తో తొలి మ్యాచ్ ఆడనున్నారు. నికి ప్రసాద్ సారధ్యంలోని యంగ్ ఇండియా డిఫెండింగ్ చాంపియ్ హోదాలో బరిలోకి దిగుతోంది. తెలుగుతేజం గొంగడి త్రిష, కమలిని, సైనికా,సోనమ్ యాదవ్‌లతో బ్యాటింగ్ పటిష్టంగా కనిపిస్తోంది.

బౌలింగ్ లో ఆయుషి శుక్లా, షబ్నమ్ కీలకం కానున్నారు. శనివారం జరిగిన మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలి యా స్కాట్లాండ్‌పై, బంగ్లాదేశ్ నేపాల్‌పై, దక్షిణాఫ్రికా న్యూజిలాండ్‌పై విజయాలు సాధిం చగా.. ఇంగ్లండ్, ఐర్లాండ్ మ్యాచ్‌తో పాటు పాకిస్థాన్, అమెరికా మ్యాచ్‌లు వర్షంతో రద్దయ్యాయి.