23 June, 2026 | 11:38 PM

Breaking News

గజ్వేల్ స్పోర్ట్స్ హబ్‌కు 27 ఎకరాలు కేటాయించాం   •   ప్రభుత్వ కళాశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి   •   బీఎల్ఓ సర్ అవగాహన సదస్సును పాల్గొన్న ప్రభుత్వ సలహాదారులు   •   ప్రభుత్వ పాఠశాలలను కాపాడుకుందాం – ప్రైవేట్ పాఠశాలల ఆర్థిక దోపిడీని అరికడదాం: ఏబీవీపీ   •   కార్పొరేట్లకు రాయితీలు సామాన్యులపై భారాలు: సిపిఎం   •   వీబీజీ రామ్ జి చట్టాన్ని రద్దు చేసి గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పునరుద్ధరించండి   •   28న పల్స్ పోలియో విజయవంతం చేయాలి   •   ఎబీవీపీ ఆధ్వర్యంలో పాఠశాలల బంద్ విజయవంతం   •   గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు   •   రెవెన్యూ ఇన్స్పెక్టర్ పనితీరు భేష్..   •  

సాత్విక్ జోడీ పరాజయం

19-01-2025 12:58 AM

ఇండియా ఓపెన్

న్యూఢిల్లీ: స్వదేశంలో జరుగుతున్న ఇండియా ఓపెన్ సూపర్ 750 బ్యాడ్మింటన్ టోర్నీలో భారత్ పోరాటం ముగిసింది. శనివారం జరిగిన పురుషుల డబుల్స్ సెమీస్ లో భారత డబుల్స్ జంట సాత్విక్ సాయిరాజ్ చిరాగ్ శెట్టి ఓటమి పాలయ్యారు. మ్యాచ్‌లో సాత్విక్ జంట 18 14 మలేషియాకు చెందిన జె ఫెయ్‌ ఇజుద్దీన్ జోడీ చేతిలో ఓటమి చవిచూసింది.

2022లో చాంపియన్స్ అయిన చిరాగ్ ద్వయం 37 నిమిషాల్లో ప్రత్యర్థులకు ఆటను అప్పగించింది. కాగా ఇటీవలే ముగిసిన మలేషియా ఓపెన్‌లోనూ సాత్విక్ జంట సెమీస్‌లోనే వెనుదిరిగిన సంగతి తెలిసిందే. సింగిల్స్‌లో పీవీ సింధూ, కిరణ్ జార్జి క్వార్టర్స్‌కే పరిమితమయ్యారు.