13 May, 2026 | 4:42 PM

Breaking News

చిత్ర పరిశ్రమలో మరో విషాదం: ప్రముఖ నటుడు దిలీప్ రాజ్ కన్నుమూత   •   సీఎం రేవంత్ రెడ్డితో ఉబెర్ సీఈఓ భేటీ   •   జర్నలిస్ట్ కుమారుని వివాహానికి హాజరైన ఎమ్మెల్యే సామేలు   •   కేంద్ర సెన్సార్ బోర్డు సభ్యునిగా రాపాక ప్రవీణ్   •   రైతులు పండించిన జొన్న పంట మొత్తం కొనుగోలు చేయాలి   •   గీతంలో పాఠశాల విద్యార్థుల కోసం యంగ్ ఎంటర్ ప్రెన్యూర్స్ ప్రోగ్రామ్   •   నార్కో-టెర్రరిస్ట్‌ షేరా అరెస్ట్.. పోర్చుగల్ నుండి భారత్‌కు   •   ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అందరినీ సమానంగా చూడటం లేదు   •   బొప్పపూర్ గ్రామంలో ప్లాస్టిక్ వాడకం నిషేధం   •   విమాన ప్రయాణికులకు ఎయిర్ ఇండియా షాక్   •  

జకార్తాను రక్షించుకోలేమా?

01-05-2024 12:10 AM

ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపకల్ప దేశమైన ఇండోనేషియా రాజధాని జకార్తా నగరం సముద్ర మట్టాల పెరుగుదల బారిన పూర్తిగా పడటానికి ఇంకెంతో కాలం పట్టేలా లేదని వస్తున్న వార్తలు మానవతావాదులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. తీవ్రస్థాయి వాతావరణ మార్పులు ద్వీపదేశాలు, సముద్ర తీర ప్రాంతాలకు మృత్యుఘంటికలను మోగిస్తున్న తీరు భయానకంగా ఉంది. జకార్తాలో ఇప్పటికే చాలావరకు కట్టడాలు మునిగిపోయాయని, మరో పాతికేళ్లలో నగరం కనీసం మూడోవంతు మునిగి పోవచ్చునని శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు.

బి.విరించి, సిద్దిపేట