17 April, 2026 | 9:40 PM

Breaking News

రమేష్ గౌడ్‌పై పెట్టిన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసును వెంటనే రద్దు చేయాలి   •   అంధకారంలో వనదుర్గమ్మ భక్తులు   •   జాతీయస్థాయి బ్రోంజ్ డిస్క్ పురస్కారానికి ఎంపికైనా ఫైర్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు   •   గోల్డెన్ అవర్ లో సరైన చర్యలు తీసుకుంటే ప్రాణాలను రక్షించవచ్చు   •   ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో విద్యార్థుల నిరసన   •   ఉస్మానియా యూనివర్సిటీ పాలకమండలి ఈసీ సభ్యురాలుగా డాక్టర్ బి.సుజాత   •   కులగణన లెక్కలు పబ్లిక్ డొమైన్‌లోకి మల్లన్న నిరంతర పోరాట ఫలితం   •   ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి   •   నార్సింగిలో ఉద్యోగుల నిరసన.. తహశీల్దార్‌కు వినతిపత్రం సమర్పణ   •   రోడ్డు ప్రమాద సమయంలో గోల్డెన్ అవర్ ప్రాముఖ్యతపై అవగాహన   •  

ఫర్టిలైజర్ షాపుల తనిఖీలు

06-01-2026 12:04 AM

గోపాలపేట, జనవరి 5 : వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రేషన్ షాపులను ఆకస్మికతనికి చేశారు. గోపాలపేట మండలం మున్ననూరు గ్రామంలో ఉన్న ఫర్టిలైజర్ దుకాణాలను వ్యవసాయ శాఖ అధికారి కరుణశ్రీ సిబ్బంది తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా వ్యవసాయ అధికారి కరుణ శ్రీ మాట్లాడుతూ. మండలంలో ఉన్న ప్రతి డీలర్ షాప్ యజమానులు తప్పకుండా రిజిస్టర్ రాయాలని చెప్పారు.

అంతేకాకుండా ఫర్టిలైజర్ దుకాణాలలో రైతులకు కావలసిన ఎరువులను సిద్ధం చేయడమే కాకుండా నాణ్యమైన ఎరువులు విక్రయించాలన్నారు ముఖ్యంగా ఎరువులు విక్రయించినప్పుడు రైతుకు తప్పకుండా రసీదు చెల్లించాలన్నారు.  డీలర్ అయినా కల్తీ ఎరువులు విక్రయిస్తే తన లైసెన్సును రద్దు చేయడమే కాకుండా అతనిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలోవ్యవసాయ అధికారి కరుణశ్రీ, ఏఈఓ  నాగరాజు మరియు రైతులు పాల్గొనడం జరిగింది.